తెలుగు వార్తలు » ఎన్నికలు - 2021 » అస్సాం ఎన్నికలు 2021 » Page 2
అసోంలో రెండో విడత అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరుగుతోంది. ఈ రెండో దశలో 39 స్థానాల్లో మొత్తం 345 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. బీజేపీ 34 సీట్లలో,
పశ్చిమ బెంగాల్, అసోం అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్ చెదురు మదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది.
Assam Assembly Election 2021: కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ బుధవారం ఈశాన్య రాష్ట్రం అసోంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అక్కడ ముందుగా కామాఖ్య ఆలయాన్ని దర్శించుకున్నారు.
పశ్చిమ బంగాల్, అసోం రెండో దశ అసెంబ్లీ ఎన్నికలకు ప్రచార పర్వం ముగిసింది. ఏప్రిల్ 1న బెంగాల్లో 30, అసోంలో 39 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది.
అస్సాం సీఎం శర్బానంద సోనోవాల్, బీజేపీ జాతీయ, రాష్ట్ర అధ్యక్షులపై కాంగ్రెస్ పార్టీ చేసిన ఫిర్యాదు మేరకు అస్సాం పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. మరో 8 ప్రముఖ డైలీలపై కూడా ఎఫ్ ఐ ఆర్ నమోదైంది.
Assam Assembly Election 2021: దేశంలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. ఇందులో పశ్చిమ బెంగాల్, అసోంలో తొలి విడత పోలింగ్ శనివారం కొనసాగింది.
దేశంలోని పలు రాష్ట్రాలలో ఇప్పుడు ఎన్నికల వేడి నడుస్తుంది. ఈ క్రమంలో ప్రధాన పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు.
యావత్ దేశ ప్రజలంతా ఉత్కంఠగా చూస్తున్న పాంచ్ పటాకా ఎన్నికల తొలి విడతకు రంగం సిద్దమైంది. అత్యంత ఉత్కంఠ రేపుతున్న బెంగాల్తోపాటు ఈశాన్య రాష్ట్రం అస్సాంలో తొలి విడత..
బీజేపీ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోల్లో చాలా చాలా చిత్రాలు కనిపిస్తున్నాయి. తమిళనాడు, బెంగాల్, కేరళ వంటి రాష్ట్రాల్లో బీజేపీ ఇస్తున్న హామీలు చూస్తుంటే అందులో కొన్ని విచిత్రంగానూ, విడ్డూరంగానూ ఉన్నాయి.
ఈ నెల 27 నుంచి అయిదు రాష్ట్రాల్లో ఎన్నికల మహా 'క్రతువు' ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఏ రాష్ట్రంలో, ఏ పార్టీకి విజయావకాశాలు ఉన్నాయని ఒపీనియన్ పోల్స్ నిర్వహించగా..
